తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సీట్లు సర్దుబాటు కోసం గందరగోళం

by capitalmedianews.com

చంద్రబాబు గంగాధర నెల్లూరు సభలో చంద్రబాబు ఆద్వర్యంలో, జనసేన కార్యకర్తని తరిమి తరిమి కొట్టిన టీడీపీ కార్యకర్తలు.

పొత్తులో భాగంగా సీఎం అభ్యర్ధి చంద్రబాబు అని వారించినందుకు, టీడీపీ కార్యకర్తలతో గొడవకి దిగిన జనసేన కార్యకర్త. జెండా కూలీలకి 25 సీట్లు ఇవ్వడమే ఎక్కువ అని జవాబిచ్చిన టీడీపీ కార్యకర్తలు. దానితో మనస్తాపానికి గురై ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ అభిమానిని చితకబాదిన టీడీపీ కార్యకర్తలు.

Use Social Media to Spread the Word about Our News

related articles