*తేదీ 03.02.2024*
*విశాఖపట్నం*
*💠మధురవాడ పరిధిలోని చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐఓసిఎల్ సిఎస్ఆర్ నిధులు రూ.33లక్షలతో 284 మంది ప్రత్యేక అవసరాల గల దివ్యాంగులకు వివిధ ఉపకరణాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసిన జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున, భీమిలి శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు*
💠 *విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు పంపిణీ చేసిన అతిధులు*
💠 *అనంతరం మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించి, రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లి ఖార్జున, భీమిలి శాసన సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు*
💠 *కార్యక్రమంలో పాల్గొన్న విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ మాధవి, ఐ.ఓ.సి.ఎల్. ప్రతినిధులు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు*
…………………………..
ఉప సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, విశాఖపట్టణం.