వృద్ధాశ్రమం భవనం శంకుస్థాపన చేసిన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు dr దనసరి అనసూయ సీతక్క

by capitalmedianews.com

-వృద్ధాశ్రమ భవనం శంకుస్థాపన చేసిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు

ఈ రోజు వేంకటాపూర్ మండలం పాలం పేట గ్రామములో 90 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న వృద్ధాశ్రమ భవనం శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేసిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐఎఎస్ అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థల) శ్రీజ ఐఎఎస్ గారు ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles