విశాఖ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం మీడియా సమావేశంలో
ఎమ్మెల్యే *గణబాబు* గారి కామెంట్స్
నిన్న జరిగిన ఎమ్మార్వో హత్య చాలా విచారించదగ్గ విషయం
పోలీస్ వ్యవస్థ బలంగా
లేదు
ఆంధ్ర రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయి.
ఒకప్పుడు పెట్టుబడులకు ఆంధ్ర రాష్ట్రం ముందంజలో ఉండేది
ఇప్పుడు రాష్ట్రం గంజాయి తరలింపులో నెంబర్ వన్ స్థానంలోకి చేరింది
గంజాయిని రాష్ట్రంలో మేజర్ ఇండస్ట్రీ గా పెంచి పోషిస్తున్నట్లు కనిపిస్తుంది
విశాఖ లాంటి ప్రశాంతమైన వాతావరణం లో నేరాలు పెరిగిపోయాయి.
విశాఖలో అధికారులకు రక్షణ లేదు
ఎంపీ స్థాయి ఇంటిలోనే కిడ్నాప్ జరిగిందంటే రాష్ట్రంలో ఏ స్థాయిలో నేరాలు పెరిగిపోయాయో తెలుస్తుంది
ఉన్న పెట్టుబడిదారులు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూసి వెనక్కి పోతున్నారు.
కేంద్రం నుండి వచ్చే సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కలిగించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి
విభజన హామీలు లో ప్రాధాన్యతలో ఒకటైన రైల్వే జోన్ యొక్క భూములు విషయంలో స్వస్థత లేదు
రాష్ట్రంలో నేరాలు అదుపులో లేవు
నేరాలు కట్టడి చేయడానికి ప్రభుత్వము పోలీస్ అధికారులు పనిచేయాలి