విశాఖ
*జన సేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ కామెంట్స్*..
మంత్రి అమర్నాధ్ అభివృద్ధిపై బహిరంగ చర్చ సవాల్ ని జనసేన స్వీకరిస్తుంది..
ఐటి రంగంలో ఏపి ఎంత అభివృద్ధి చేసిందో మంత్రి అమర్ చెప్పాలి…
పక్కనే తెలంగాణలో ఐటి అభివృద్ధి కి మన ఏపీ అభివృద్ధి కి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది..
స్టార్టప్ కంపెనీలు రాలేదు… ఉన్న కంపెనీలు వేదింపులు తట్టుకోలేక వెల్లియిన విషయం నిజం కాదా..?
3500 ఉద్యోగులు ఉన్న హెచ్.ఎస్.బి.సి ఎందుకు వెళ్ళిపోయింది..?
పారిశ్రామిక ప్రోత్సాహక పాలసీలను ఎందుకు వైసిపి ప్రభుత్వం రద్దు చేసింది..
కంపెనీలకు విద్యుత్ ప్రోత్సాహం కింద రాయితీలు పక్క రాష్ట్రాలు ఇస్తున్నాయి..
ఏపి లో ఎందుకు రాయితీ ఇవ్వడం లేదో వైసీపీ పెద్దలు చెప్పాలి..
ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆదని డేటా సెంటర్ ఎందుకు వెనుకడుగు చేస్తుంది…
ఐటి మంత్రి అభివృద్ధి గురించి మాట్లాడం హాస్పదంగా ఉంది…
స్థానికులకు పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని ఉంది…
ఎక్కడైనా అమలు చేయగలిగారా..?
మంత్రిగా అమర్నాథ్ విశాఖ జిల్లాలో ఉన్న ఫార్మా కంపెనీలకు బొగ్గు సరఫరా చేసే వ్యాపారం చేశారు…
అవినీతి చెయ్యడం తప్ప ఏపీకి మంత్రిగా అమర్నాథ్ చేసిందే లేదు..
2019 ఎన్నికల సమయంలో ఆఫీడివిట్ లో 5కోట్ల డబ్బును చూపించిన మంత్రి అమర్నాధ్ ఇప్పుడు 500 కోట్లు ఎలా వచ్చాయో లెక్కలు చెప్పాలి…